Pakistan PM : నేషనల్ కమాండ్ అథారిటీతో పాక్ ప్రధాని భేటీ

X
By - Manikanta |10 May 2025 11:00 AM IST
భారత దాడులతో అప్రమత్తమైంది పాకిస్తాన్. ఆదేశ ప్రధాని సెహబాజ్ షరీఫ్ నేషనల్ కమాండ్ అథారిటీ NCAతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పాక్ మీడియా తెలిపింది. పాకిస్తాన్ న్యూక్లియర్ పాలసీపై NCAకు పూర్తి అధికారాలు ఉంటాయి. అణ్వాయుధాల నియంత్రణ, కార్యాచరణ నిర్ణయాలను పర్యవేక్షించే అత్యున్నత సంస్థ ఇదే. ఇండియాను అణ్వాయుధాల పేరుతో బ్లాక్ మెయిల్ చేసేందుకే పాక్ ప్రధాని ఇలా చేస్తున్నట్టు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com