ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతికి ప్రధాని మోదీ సంతాపం

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతికి ప్రధాని మోదీ సంతాపం
X
'ఈ దుఃఖ సమయంలో భారత్ ఇరాన్‌కు అండగా నిలుస్తోంది': అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతికి ప్రధాని మోదీ సంతాపం

సోమవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్దుల్లాహియాన్ మరణించారు.

'ఈ దుఃఖ సమయంలో భారత్ ఇరాన్‌కు అండగా నిలుస్తుంది' అని ప్రధాని మోదీ ఇబ్రహీ రైసీ మృతికి సంతాపం తెలుపుతూ పోస్ట్ పెట్టారు.

Tags

Next Story