రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన సాగుతోంది: నారా లోకేష్

రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన సాగుతోంది: నారా లోకేష్

lokesh

రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన సాగుతోందని విమర్శించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రైతులు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొంటుంటే.. పెయిడ్ ఆర్టిస్టులని అవమానిస్తున్నారని ఫైర్ అయ్యారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగితే.. ఏడు నెలలుగా చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు లోకేష్. రాజధాని ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చేందుకు కుట్రచేస్తున్నారని ఆరోపించారు. ఒంగోలులో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రీలే నిరాహార దీక్షలను లోకేష్ ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story