కారు దిగకుండా.. దొంగదారిలో వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది: దివ్యవాణి
By - TV5 Telugu |20 Feb 2020 3:44 PM GMT
అమరావతిలో సీఎం జగన్ దొంగదారిన వెళ్లిపోతున్నారని.. ఇప్పుడు రోజా కూడా ప్రజల మధ్యలోకి రాలేకపోతున్నారంటూ విమర్శించారు టీడీపీ నాయకురాలు దివ్యవాణి. కారు దిగకుండా దొంగదారిన వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. నవమాసాలు అంటే 9 నెలల జగన్ పాలనలో నవమోసాలు బయటకు వచ్చాయన్నారు. అందుకే ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని ఛీ కొడుతున్నారన్నారు దివ్యవాణి
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com