ఏపీలో కొత్తగా 7,665 కరోనా కేసులు.. 80మంది మృతి
BY TV5 Telugu10 Aug 2020 10:24 PM GMT

X
TV5 Telugu10 Aug 2020 10:24 PM GMT
గడిచిన 24 గంటల్లో ఏపీలో 7,665 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,35,525కు చేరింది. మొత్తం కేసుల్లో 1,45,636మంది కరోనా నుంచి కోలుకోగా.. 87,112 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 80 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 2116 కు చేరింది. కాగా ఏపీలో ఒక్కరోజే 46,699 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 25,34,304 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వైద్యారోగ్యశాఖ తెలిపింది.
Next Story
RELATED STORIES
Indian Army TGC-136 Course application 2022: ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ...
20 May 2022 4:45 AM GMTHAL Teacher Recruitment 2022 : డిగ్రీ, పీజీ అర్హతతో హెచ్ఏఎల్ ల్లో...
19 May 2022 4:30 AM GMTMinistry of Defence Recruitment 2022: ఇంటర్, డిగ్రీ అర్హతతో రక్షణ...
18 May 2022 4:37 AM GMTDrone Pilot: 'టెన్త్' అర్హతతో 'డ్రోన్ పైలట్'.. మరో బెస్ట్ కెరీర్...
17 May 2022 5:30 AM GMTFCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. వాచ్ మెన్ నుండి...
16 May 2022 4:30 AM GMTBihar : బీహార్ సీఎంకి షాకిచ్చిన 11 ఏళ్ల బాలుడు...!
15 May 2022 3:15 PM GMT