ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా రికవరీ రేటు
BY TV5 Telugu15 Aug 2020 9:54 PM GMT

X
TV5 Telugu15 Aug 2020 9:54 PM GMT
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 8,732 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,81,817కి చేరింది. అటు ఆరోజు కరోనా వల్ల 87 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కరోనా మరణాలతో ఏపీలో మరణాల సంఖ్య 2,562కి చేరింది. అటు, గడిచిన 24 గంటల్లో 10,414 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇటీవల కరోనా రికవరీ రేటు గణనీయంగా నమోదవుతుంది. ఇప్పటివరకూ 1,91,117 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కాగా.. ఇంకా 88,138 చికిత్స పొందుతున్నారు.
Next Story
RELATED STORIES
Oscar Award: ఓటీటీలో విడుదలయ్యే సినిమాలకు షాక్.. ఆస్కార్ నిబంధన..
22 May 2022 11:12 AM GMTDhanush: ధనుష్ తమ కొడుకే అంటున్న దంపతులు.. చట్టపరంగా నోటీసులు పంపిన...
21 May 2022 3:55 PM GMTRakshit Shetty: నటితో రష్మిక ఎక్స్ బాయ్ఫ్రెండ్ పెళ్లి.. క్లారిటీ...
21 May 2022 1:41 PM GMTKamal Haasan: జాతీయ భాషా వివాదంపై స్పందించిన కమల్.. మాతృభాషకు...
17 May 2022 9:41 AM GMTPallavi Dey: 21 ఏళ్ల బుల్లితెర నటి అనుమానాస్పద మృతి.. స్నేహితుడిపై...
16 May 2022 9:51 AM GMTUdhayanidhi Stalin: 'అదే యాక్టర్గా నా చివరి చిత్రం'.. యంగ్ హీరో...
14 May 2022 8:30 AM GMT