గుంటూరు జిల్లాలో పొలిటికల్ వార్..చంద్రబాబు సభ నేపధ్యంలో హై టెన్షన్
By - Subba Reddy |24 April 2023 6:45 AM GMT
చంద్రబాబుకు నిరసనలు తెలిపే కార్యక్రమం చేపట్టారు వైసీపీ నేతలు. ఆయనకు వ్యతిరేకంగా ప్లకార్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు వైసీపీ కార్యకర్తలు
గుంటూరు జిల్లాలో పొలిటికల్ వార్ నడుస్తోంది. రేపు అమరావతి జైల్సింగ్ కాలనీలో చంద్రబాబు సభ నేపధ్యంలో హై టెన్షన్ నెలకొంది. చంద్రబాబుకు నిరసనలు తెలిపే కార్యక్రమం చేపట్టారు వైసీపీ నేతలు. ఆయనకు వ్యతిరేకంగా ప్లకార్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు వైసీపీ కార్యకర్తలు. అయితే వైసీపీ ఫ్లెక్సీల ఏర్పాటు చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చంద్రబాబు పర్యటనలో దుశ్చర్యలకు పాల్పడితే సహించమని, తెలుగు తమ్ముళ్లు తరిమి తరిమి కొడతారని వైసీపీ నేతలను హెచ్చరించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com