America: అట్టహాసంగా 23వ తానా మహాసభలు

America: అట్టహాసంగా 23వ తానా మహాసభలు
టీడీపీ సీనియర్ నేత, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కమిటీ ఛైర్మన్‌ టీడీ జనా ర్ధన్‌ హాజరయ్యారు.

అమెరికాలో 23వ తానా మహా సభలు అట్టహాసంగా జరుగుతున్నాయి. తానా ఆహ్వానం మేరకు టీడీపీ సీనియర్ నేత, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కమిటీ ఛైర్మన్‌ టీడీ జనా ర్ధన్‌ హాజరయ్యారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన టీడీ జానార్ధన్‌ ఎన్టీఆర్‌ వ్యక్తి కాదు, మహాశక్తి అన్నారు . అదేవిధంగా టీడీపీ యువనేత నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 150 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సాంగ్స్‌ సీడీని ఆవిష్కరిం చారు. ఈ కార్యక్రమంలో NRI తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు దూరదృష్టి వల్లే హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు టీడీ జనార్ధన్‌. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని NRI టీడీపీ కార్యకర్తలు అన్నారు.


Tags

Read MoreRead Less
Next Story