AP : హైకోర్టులో విచారణ వాయిదా..

AP : హైకోర్టులో విచారణ వాయిదా..
AP : పూర్తి స్థాయి బిల్లును అందిస్తామని హైకోర్టుకు తెలిపారు అడ్వకేట్‌ జనరల్‌.

AP Capital: అమరావతి రాజధాని వ్యాజ్యాలపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. 3 రాజధానులను, సీఆర్డీఏ చట్టం రద్దు వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలను హైకోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై స్పందించిన అడ్వకేట్ జనరల్‌. ప్రభుత్వ అభిప్రాయాన్ని శుక్రవారం చెబుతామని హైకోర్టుకు తెలిపారు. దీంతో.. శుక్రవారం మెమో దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించిన తర్వాత.. పూర్తి స్థాయి బిల్లును అందిస్తామని హైకోర్టుకు తెలిపారు అడ్వకేట్‌ జనరల్‌. దీంతో.. విచారణను సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు..

Tags

Read MoreRead Less
Next Story