మంగళగిరి కోర్టుకు హాజరైన నారా లోకేష్

మంగళగిరి కోర్టుకు హాజరైన నారా లోకేష్
వైసీపీ నేతలపై వేసిన పరువునష్టం దావా విషయంలో హాజరు

మంగళగిరి కోర్టుకు హాజరైన నారా లోకేష్

వైసీపీ నేతలపై వేసిన పరువునష్టం దావా విషయంలో హాజరు

పోసాని, సింగలూరు శాంతి ప్రసాద్ పై పరువు నష్టం కేసు దాఖలు

తనపై తప్పుడు ఆరోపణలు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని లోకేష్ న్యాయపోరాటం

2 కేసుల్లో వాంగ్మూలం నమోదు కోసం మంగళగిరి మేజిస్ట్రేట్ కోర్టుకు లోకేష్

కంతేరులో లోకేష్ 14 ఎకరాలు భూములు కొనుగోలు చేశారని పోసాని ఆరోపణ

రెండుసార్లు నోటీసులు పంపినా పోసాని స్పందించలేదన్న లోకేష్

Tags

Read MoreRead Less
Next Story