Tollywood : ఎయిర్ పోర్టులో మహేష్, రాజమౌళి.. ఏంటి సంగతి..?

Tollywood : ఎయిర్ పోర్టులో మహేష్, రాజమౌళి.. ఏంటి సంగతి..?

రాజమౌళి, మహేశ్ బాబు సినిమా గురించే ఇప్పుడు టోటల్ ఇండియా సినిమా పరిశ్రమ చర్చ. వారిద్దరు ఒకచోట కనిపిస్తే వైరల్ కాకుండా ఉంటుందా. దుబాయ్ ఎయిర్ పోర్టులో రాజమౌళి, మహేశ్ బాబు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో వీడియో పుల్ వైరల్ అవుతోంది.

మహేష్ బాబు, రాజమౌళి కలిసి ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. మహేష్ తన ఫ్యామిలీతో కలిసి ఇటీవల యూరప్ వెళ్లారు. ఆ తరువాత అక్కడి నుంచి దుబాయ్ వెళ్లారు. రాజమౌళి కూడా రీసెంట్ గా దుబాయ్ వెళ్లారు. దుబాయ్ లో కలుసుకున్న రాజమళి, మేహశ్ అక్కడి నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇద్దర్ని కలిపి చూసిన అభిమానులు సెల్ఫీలు దిగారు.

రాజమౌళి, మహేశ్ మూవీకి సంబంధించి వర్క్ అంతా జరుగుతూ ఉండటంతో.. కాస్త రిలాక్స్ మోడ్ లో ఉన్నారు వీళ్లు. ఎండలు తగ్గాక షూటింగ్ మొదలుపెట్టి నిర్విరామంగా పూర్తిచేయనున్నట్టు టాక్.

Tags

Read MoreRead Less
Next Story