Asian Games 2023: పతకాలతో పరుగులు తీస్తున్న భారత్.. కబడ్డీలో గోల్డ్ మెడల్..
By - Prasanna |7 Oct 2023 10:00 AM GMT
చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్టు మరో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్టు మరో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇరాన్పై 33-29 తేడాతో విజయం సాధించి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఇది ఆసియా క్రీడల చరిత్రలో భారతదేశానికి ఎనిమిదో స్వర్ణం. ఇప్పటికే భారత్ పతకాల సంఖ్య 100 దాటింది. మార్క్యూ ఈవెంట్లో ఇప్పటివరకు భారత్కు ఇది 26 స్వర్ణాలు. కబడ్డీలో ఇది ఎనిమిదో స్వర్ణ పతకం.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com