జగన్మోహన్ రెడ్డి.. స్కూలు పిల్లాడిలా కుంటి సాకులు చెబుతున్నారు: అనూరాధ
BY TV5 Telugu3 Jan 2020 11:24 AM GMT

X
TV5 Telugu3 Jan 2020 11:24 AM GMT
చిన్నపిల్లలు స్కూల్ కు వెళ్లకుండా కుంటిసాకులు చెప్పినట్లు.. జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో కారణాలు చెపుతూ కోర్టుకు వెళ్లడంలేదని టీడీపీ అధికార ప్రతినిధి అనురాధ అన్నారు. కుంటిసాకులు చెపుతూ ఇప్పటివరకు 33 శుక్రవారాలు న్యాయస్థానానికి ఎగ్గొట్టారని విమర్శించారు. ఫ్రైడే ఖైదీ అయిన ఆయన కోర్టుకు ఎందుకు వెళ్లడంలేదని ఆమె ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి చెపుతున్న కుంటిసాకులను ఇప్పటికైనా న్యాయస్థానాలు గమనించాలని విజ్ఞప్తిచేశారు.
Next Story
RELATED STORIES
Munugodu: మునుగోడులో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. తరలిరానున్న పార్టీ...
14 Aug 2022 1:00 PM GMTBandi Sanjay: డ్రగ్స్, ఇసుక మాఫియాలు అన్నిటికీ కేరాఫ్ టీఆర్ఎస్...
14 Aug 2022 11:05 AM GMTKTR: పేదల పథకాలపై ప్రధానికి అంత అక్కసెందుకు..? - కేటీఆర్
14 Aug 2022 9:08 AM GMTKhammam: పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి..
13 Aug 2022 4:00 PM GMTErrabelli Dayakar Rao: బంజారాలతో కలిసి స్టెప్పులేసిన మంత్రి...
13 Aug 2022 3:45 PM GMTV Srinivas Goud: ఫైరింగ్ వీడియోపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరణ..
13 Aug 2022 3:15 PM GMT