అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదు: జలీల్ ఖాన్
BY TV5 Telugu23 Jan 2020 7:05 PM GMT

X
TV5 Telugu23 Jan 2020 7:05 PM GMT
వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు టీడీపీ నేత జలీల్ ఖాన్. అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదని హెచ్చరించారు. మండలి ఛైర్మన్ షరీఫ్తో వైసీపీ మంత్రులు వ్యవహరించిన తీరు చాలా బాధాకరం అన్నారు. ఛైర్మన్ అన్న గౌరవం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story
RELATED STORIES
Konaseema: కోనసీమ జిల్లాలో అరుదైన కప్పలు.. పసుపురంగులో..
29 Jun 2022 10:45 AM GMTvideo viral: బామ్మకు హ్యాట్సాఫ్.. 70 ఏళ్ల వయసులో ఈత..
29 Jun 2022 7:17 AM GMTviral video: అందమైన ప్రపోజల్.. ఆమె మారథాన్ పూర్తి చేస్తోంది.. అంతలో...
25 Jun 2022 11:45 AM GMTBirthday Party For Pet Dog: పెట్ డాగ్ అంటే ఎంత ప్రేమ.. వంద కేజీల...
24 Jun 2022 11:49 AM GMTViral Video: భలే ఉన్నారు గున్న ఏనుగు బాడీగార్డులు.. వీడియో వైరల్
23 Jun 2022 9:21 AM GMTVideo Viral: పుణ్యతీర్థంలో స్నానం చేస్తూ పాడు పనులా.. జంటను ఉతికి...
23 Jun 2022 5:51 AM GMT