ఆంధ్రప్రదేశ్పై పంజా విసురుతున్న కరోనా
BY TV5 Telugu20 March 2020 7:27 PM GMT

X
TV5 Telugu20 March 2020 7:27 PM GMT
ఆంధ్రప్రదేశ్పై కరోనా పంజా విసురుతోంది. అనుమానితుల సంఖ్య వెయ్యిని సమీపిస్తోంది. 677 మంది గృహ నిర్బంధంలో ఉన్నారు. 104 రిపోర్టులు నెగెటివ్ రాగా.. మూడు పాజిటివ్గా తేలింది. మరో 12 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. మరోవైపు.. రెండు రోజుల క్రితం 200 మంది విద్యార్థులు ఫిలిప్పీన్స్ నుంచి మలేషియా మీదుగా విశాఖ వచ్చారు. వాళ్లకు వైద్య పరీక్షలు చేయకుండా తల్లిదండ్రులతో పంపించడం కలకలం రేపుతోంది.
Next Story
RELATED STORIES
Vijay Varma : మా అమ్మ నిన్ను ఎవరు పెళ్లిచేసుకుంటారంది : విజయ్ వర్మ
11 Aug 2022 2:01 PM GMTAllu Arjun Brands : ఒక యాడ్కు అల్లు అర్జున్ ఎంత తీసుకుంటారో మీకు...
11 Aug 2022 12:22 PM GMTVishal : విశాల్కు తీవ్ర గాయాలు.. ఆందోళనలో అభిమానులు..
11 Aug 2022 11:15 AM GMTVV Vinayak: బాలయ్యకు చెల్లెలిగా చేయమంటే ఏడ్చేసిన నటి..
11 Aug 2022 11:00 AM GMTAarya Ghare : స్మశానంలో బర్త్డే పార్టీ చేసుకున్న నటి..
11 Aug 2022 9:31 AM GMTTabu: షూటింగ్లో ప్రమాదం.. టబు కంటిపై గాయం..
11 Aug 2022 8:17 AM GMT