ఏపీలో కొత్తగా 14 కరోనా పాజిటివ్ కేసులు
BY TV5 Telugu6 April 2020 2:48 PM GMT

X
TV5 Telugu6 April 2020 2:48 PM GMT
తాజాగా నమోదైన కరోనా కేసులకు సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకూ కొత్తగా 14 పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపింది. విశాఖలో 5, అనంతపురం, కర్నూలు జిల్లాలో చెరో 3 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అటు గుంటూరులో 2, పశ్చిమ గోదావరిలో 1 కేసు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ల సంఖ్య 266కి పెరిగింది. కర్నూలు జిల్లాలో అధికంగా 56 కేసులు నమోదు కాగా.. అనంతపురం తక్కువగా 6 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం ఇప్పటి వరకూ కరోనా కేసులు నమోదు కాలేదు. మరోవైపు.. 5గురు బాధితులు రికవరీ అయి.. డిశ్చార్జ్ అయినట్టు ప్రభుత్వం తెలిపింది
Next Story
RELATED STORIES
Anasuya Bharadwaj: అనసూయ చిన్న పాత్రలు చేయదు: డైరెక్టర్ ఇంట్రెస్టింగ్...
25 Jun 2022 4:18 PM GMTTelangana Teachers: తెలంగాణలో టీచర్ల ఆస్తుల ప్రకటన చేయాలన్న ఆదేశాలు...
25 Jun 2022 4:00 PM GMTTS Inter Results 2022: తెలంగాణలో ఇంటర్ ఫలితాల విడుదలపై కన్ఫ్యూజన్..
25 Jun 2022 3:36 PM GMTPunjab: సీనియర్ ఐఏఎస్ అధికారి కుమారుడు ఆత్మహత్య.. అందరూ చూస్తుండగానే...
25 Jun 2022 3:15 PM GMTPriyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ఇంతకీ అతడు ...
25 Jun 2022 2:47 PM GMTRakul Preet Singh: హాట్ డ్యాన్స్తో రకుల్ పోస్ట్.. బాయ్ఫ్రెండ్...
25 Jun 2022 2:20 PM GMT