ఏపీలో కరోనాతో ఓ వ్యక్తి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..
BY TV5 Telugu7 April 2020 3:59 PM GMT

X
TV5 Telugu7 April 2020 3:59 PM GMT
ఆంధ్రప్రదేశ్లో కరోనా వేగంగా విస్తరిస్తుంది. తాజాగా మరొకరు కరోనాతో మృతి చెందారు. కర్నూలు జిల్లాకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి ఈ నెల 3న మరణించాడు. అయితే ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తాజాగా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ప్రకటించించింది. దీంతో ఏపీలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4 కి చేరింది. కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురంలో ఒకరు, కర్నూలులో ఇద్దరు మృతి చెందారు. అటు.. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 304 కి చేరాయి.
Next Story
RELATED STORIES
Hyderabad : త్రివర్ణ కాంతులతో వెలిగిపోతున్న హైదరాబాద్..
11 Aug 2022 2:45 PM GMTHyderabad : హైదరాబాద్లో కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు.. మొత్తం...
11 Aug 2022 1:28 PM GMTBandi Sanjay Kiss : బండి సంజయ్కు పబ్లిక్లో కిస్..
11 Aug 2022 12:41 PM GMTElection Commission : బీజేపీకి షాక్ ఇచ్చిన ఎన్నికల కమిషన్..
11 Aug 2022 10:47 AM GMTKTR : రాఖీ పౌర్ణమి సందర్భంగా పథకాల లబ్దిదారులతో కేటీఆర్ జూం...
11 Aug 2022 9:45 AM GMTRevanth Reddy : ఆ విషయంలో టీఆర్ఎస్ బీజేపీ రెండూ ఒకటే : రేవంత్ రెడ్డి
11 Aug 2022 8:57 AM GMT