ఐసోలేషన్ కేంద్రాల నుంచి రోగులు పారిపోతున్నారు: కన్నా లక్ష్మీనారాయణ
BY TV5 Telugu8 April 2020 5:57 PM GMT

X
TV5 Telugu8 April 2020 5:57 PM GMT
కరోనా వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు సీఎం జగన్ కు.. కన్నా లేఖ రాశారు. కరోనా మహమ్మారి వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని. ప్రాథమిక సౌకర్యాలు లేక ఐసోలేషన్ల నుంచి రోగులు పారిపోతున్నారని లేఖలో తెలిపారు. ఐసోలేషన్ కేంద్రాల్లో వసతులను మెరుగుపర్చాలని కోరారు. వైద్య సిబ్బందికి.. తగిన వ్యక్తిగత సామాగ్రి ఏర్పాటు చేయాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.
Next Story
RELATED STORIES
Anasuya Bharadwaj: అనసూయ చిన్న పాత్రలు చేయదు: డైరెక్టర్ ఇంట్రెస్టింగ్...
25 Jun 2022 4:18 PM GMTPriyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ఇంతకీ అతడు ...
25 Jun 2022 2:47 PM GMTRakul Preet Singh: హాట్ డ్యాన్స్తో రకుల్ పోస్ట్.. బాయ్ఫ్రెండ్...
25 Jun 2022 2:20 PM GMTY Vijaya: 'విజయశాంతి అలా అనుండకపోతే నేను ఎలా ఉండేదాన్నో!'
25 Jun 2022 11:30 AM GMTHemachandra: హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకులు..? సోషల్ మీడియానే...
25 Jun 2022 10:02 AM GMTVijayashanti: విజయశాంతి బర్త్ డే స్పెషల్.. ఆ రెండు సినిమాల తర్వాత...
24 Jun 2022 4:30 AM GMT