ఏపీలో కరోనా విజృంభణ.. తాజాగా 75 పాజిటివ్ కేసులు
BY TV5 Telugu20 April 2020 3:53 PM GMT

X
TV5 Telugu20 April 2020 3:53 PM GMT
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. గత 24 గంటల్లో 75 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆరోగ్యశాఖ తాజాగా హెల్త్ బులిటెన్ ద్వారా వివరాలు తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య 722 కి చేరుకుంది. కాగా ఇప్పటివరకు 92 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. 20 మంది మరణించారు.
తాజాగా నమోదైన కేసుల్లో అధికంగా 25 కేసులు చిత్తూరులోనే నమోదయ్యాయి. తరువాత గుంటూరులో 20, కర్నూల్ లో 16 కేసులు నమోదయ్యాయి. అటు కృష్ణ జిల్లాలో 5, అనంతపురంలో 4, కడప 3, తూర్పుగోదావరిలో 2 నమోదయ్యాయి.
Next Story
RELATED STORIES
Bone Density: ఎముకలు దృఢంగా ఉండాలంటే.. ఏ ఏ ఆహార పదార్థాలు..
25 Jun 2022 7:19 AM GMTHealth in 30 above: మూడు పదుల వయసు దాటితే దరిచేరే వ్యాధులెన్నో.....
24 Jun 2022 6:40 AM GMTKitchen Spices: ఆరోగ్య దినుసులన్నీ.. వంటింటి అల్మారాలోనే.. : అనేక...
23 Jun 2022 7:30 AM GMTSign of Thyroid: థైరాయిడ్ సమస్యలు పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా.. ఈ ...
22 Jun 2022 10:15 AM GMTHealth News: నిలబడి ఆహారం తీసుకుంటే.. అనేక వ్యాధులు మీవెంటే..
21 Jun 2022 6:55 AM GMTPrevent Burping: ఇబ్బంది పెడుతున్న త్రేన్పులు.. ఇంటి చిట్కాలతో నివారణ
20 Jun 2022 8:23 AM GMT