మతపరమైన కార్యక్రమాలు చేస్తున్నవారికి ఏపీ ప్రభుత్వం రూ.5 వేలు
BY TV5 Telugu21 April 2020 2:42 PM GMT

X
TV5 Telugu21 April 2020 2:42 PM GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మతపరమైన కార్యక్రమాలు చేస్తున్న వారి కోసం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ నేపథ్యంలో వారికి రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. దేవాలయాలు, మసీదులు, చర్చిలో మతపరమైన కార్యక్రమాలు చేస్తున్నవారికి 5 వేలు ఇవ్వాలని మంగళవారం ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. గుర్తింపు ఉన్న మసీదుల్లో వారికే కాకుండా.. గుర్తింపు పొందని వారికి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అర్హుల జాబితా సిద్ధం చేయాలని దేవాదాయశాఖ, వక్ఫ్ బోర్డు, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్కి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ వేతనం పొందుతున్న వారికి మాత్రం ఈ పథకం వర్తించదు అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Next Story
RELATED STORIES
Bangladesh: ఆర్థిక సంక్షోభం అంచులకు భారత్ చుట్టుపక్కల దేశాలు.....
14 Aug 2022 4:00 PM GMTEgypt: చర్చిలో ఘోర అగ్ని ప్రమాదం.. 41 మంది మృతి..
14 Aug 2022 3:45 PM GMTImran Khan: భారత్పై మరోసారి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ప్రశంసలు..
14 Aug 2022 3:14 PM GMTSalman Rushdie : సల్మాన్ రష్దీపై కత్తితో దాడి.. ఏమీచెప్పలేమంటున్న...
13 Aug 2022 2:20 AM GMTUkraine Indian Doctor : ఉక్రెయిన్లో తెలుగు డాక్టర్.. పులుల కోసం బాంబు...
11 Aug 2022 10:30 AM GMTCuba : క్యూబాలో పేలిన చమురు ట్యాంకర్లు..కారణం అదే..
10 Aug 2022 4:21 PM GMT