సీఎం నిర్ణయాలతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు: టీడీపీ అనిత
BY TV5 Telugu10 May 2020 8:11 PM GMT

X
TV5 Telugu10 May 2020 8:11 PM GMT
భారీగా ధరలు పెంచి మద్య నియంత్రణ చేస్తామంటున్న సీఎం జగన్ తీరు.. అతని అజ్ఞానికి పరాకాష్ట అని టీడీపీ నాయకురాలు అనిత విమర్శించారు. మందు తాగేవాళ్లు ధరలు తగ్గినా, పెంచినా తాగుతారన్నారు. 45 రోజులుగా లాక్డౌన్లో పిల్లపాపలతో ఇంట్లో ఉన్న వాళ్లు మద్యం షాపులు తెరవడంతో రోడ్లపైకి వచ్చారన్నారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు అనిత.
Next Story
RELATED STORIES
Chandrababu: రాజధాని భూములు అమ్మే హక్కు జగన్కు ఎక్కడుంది?- చంద్రబాబు
27 Jun 2022 1:45 PM GMTTirupati: తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం.. సిబ్బంది...
27 Jun 2022 12:35 PM GMTAndhra Pradesh: ఏపీలో క్రూర మృగాల సంచారం.. అడవిని వదిలి పల్లెల్లోకి..
26 Jun 2022 3:20 PM GMTAmaravati: రాజధాని అమరావతిలో భూముల అమ్మకం.. ఏకంగా 248 ఎకరాలు..
26 Jun 2022 12:15 PM GMTAtmakur: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీదే విజయం..
26 Jun 2022 9:00 AM GMTAndhra Pradesh: విస్కీల్లో విష పదార్ధాలు..? బయటపెట్టిన టీడీపీ నేతలు..
25 Jun 2022 12:00 PM GMT