ఏపీలో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులో 465 కొత్త కేసులు

X
By - TV5 Telugu |19 Jun 2020 10:28 PM IST
ఏపీ కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ప్రతీరోజు రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 465 కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో రాష్ట్రంలో 376 కేసులు నమోదవ్వగా.. విదేశాల నుంచి వచ్చిన వారికి 19 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 70మందికి సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7961కి చేరింది. ఈరోజు నలుగురు మృతి చెందినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో 96 మంది కరోనాతో మరణించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com