అన్లాక్2 మార్గద్శకాలు విడుదల చేసిన కేంద్రం

By - TV5 Telugu |30 Jun 2020 5:41 AM IST
కేంద్ర ప్రభుత్వం అన్ లాక్2 మార్గద్శకాలు విడుదల చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబందనలు జూలై31 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న కంటోన్మెంట్ జోన్లలో జూలై 31 వరకూ పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలులో ఉంటుంది. రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఇంకా స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, విద్యా సంస్థలు, అంతర్జాతీయ విమాన సేవలు, మెట్రో రైళ్ల సేవలు, సినిమా థియేటర్లు, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, ప్రార్థనా మందిరాలకు జూలై 31 వరకూ అనుమతి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com