* భారత్, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్కు వరుణుడి అడ్డంకి
*అనుకున్నట్లే వర్షం కారణంగా నిలిచిపోయిన మ్యాచ్
*46. 1 ఓవర్ల దగ్గర మొదలైన వర్షం
అంతా అనుకున్నట్లే జరిగింది. వాతావరణ శాఖ అంచనాలు నిజమయ్యాయి. మాంచెస్టర్లో జరుగుతున్న భారత్, కివీస్ సెమీఫైనల్ మ్యాచ్కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 46.1 దగ్గర వర్షం ప్రారంభం కావడంతో... అంపైర్లు ఆట నిలిపేశారు.