తెలంగాణ ఏర్పడ్డాక ఎక్కడా యురేనియం మైనింగ్కు అనుమతి ఇవ్వలేదని.. ఇకపై కూడా ఇవ్వబోమన్నారు మంత్రి కేటీఆర్. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసినా.. సమిష్టిగా, రాజకీయాలకు అతీతంగా పోరాడేందుకు తీర్మానం ఉపయోగపడుతుందన్నారు. యురేనియంకు వ్యతిరేకంగా పెట్టిన తీర్మానానికి మద్దతు ఇచ్చిన పార్టీలకు.. కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
Also watch :