69వ వసంతంలోకి అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ

Update: 2019-09-17 08:03 GMT

ప్రధాని నరేంద్ర మోదీ 69వ వసంతంలోకి అడుగుపెట్టారు. సొంతరాష్ట్రమైన గుజరాత్‌‌కు వెళ్లిన మోదీ తన పుట్టిన రోజును ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌ ఐక్యతా విగ్రహం సందర్శనతో ప్రారంభించారు. ఆ తర్వాత జంగిల్ సఫారీ పార్క్‌, సర్దార్ సరోవర్‌ డ్యామ్‌ సందర్శించారు మోదీ. ఆయన వెంట గుజరాత్ సీఎం విజయ్‌ రూపానీ తదితరులు ఉన్నారు. కేవడియా వెళ్లే మార్గంలో హెలికాప్టర్ నుంచే ఐక్యతా విగ్రహాన్ని వీడియా తీశారు ప్రధాని మోదీ. ఆ వీడియోను ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

 

Also watch :

Full View

Similar News