ఇద్దరు నేతలు కలిసి ఒకే కారులో పయనం

Update: 2019-10-25 07:31 GMT

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, బీజేపీ ఎంపీ సుజనా చౌదరీని కలిశారు. వీరిద్దరి ఆకస్మిక కలయికతో రాజకీయావర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇద్దరు నేతలు కలిసి ఒకే కారులో వెళ్లడంతో ఏం జరగబోతోందిని నేతలు చర్చించుకుంటున్నారు.

Similar News