ఏపీలో అభివృద్ధి కుంటుపడింది: సుజనా చౌదరి

Update: 2019-10-28 15:30 GMT

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి నిప్పులు చెరిగారు. వ్యక్తిగత లబ్ధి కోసం రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదంటూ మండిపడ్డారు. రివర్స్ టెండర్ పేరుతో పోలవరాన్ని ఆపేసి.. అభివృద్ధి కుంటుపడేలా చేశారని విరుచుకుపడ్డారు. సుజనా చౌదరి చేపట్టిన గాంధీ సంకల్ప యాత్ర నెల్లూరులో ముగిసింది.

Similar News