టీడీపీ హయాంలో రెడ్లను తొక్కేశారు : ఎమ్మెల్యే రోజా

Update: 2019-11-11 09:41 GMT

టీడీపీ ప్రభుత్వ హయాంలో రెడ్లను తొక్కేశారంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో జరిగిన రెడ్డి సామాజిక వర్గ వన సమారాధనలో ఆమె పాల్గొన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావడంతో.. ఇలాంటి కార్యక్రమాలు స్వేచ్ఛగా చేసుకోగలుగుతున్నారని రోజా అన్నారు.

Similar News