గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో పర్యటించారు నారా లోకేష్.. ఆత్మహత్య చేసుకున్నశ్రీనివాస్ కుటుంబాన్ని ఓదార్చారు. వైసీపీ తప్పుడు కేసుల వల్లే శ్రీనివాస్ బలి అయ్యాడని ఆరోపించారు. కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని అన్నారు లోకేష్. కార్యకర్తలను వేధిస్తున్న వారిపై ప్రైవేటు కేసులు పెడతామని చెప్పారు.