మానవ హక్కుల వాళ్లు ఎందుకు స్పందించడం లేదు : ఎమ్మెల్యే రోజా

Update: 2019-11-30 10:41 GMT

ప్రియాంకారెడ్డి హత్యపై నగరిలో ఆవేదన వ్యక్తం చేశారు ఏపీఐఐసీ చైర్మన్ రోజా. ప్రియాంకారెడ్డిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ప్రియాంకారెడ్డి మృతిపై మానవ హక్కుల వాళ్లు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు రోజా. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ప్రియాంక పేరెంట్స్‌ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Similar News