దిశ కేసు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంపై సినీ ప్రముఖులు సంతోషం

Update: 2019-12-06 14:25 GMT

దిశ కేసు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంపై.. సామాన్య ప్రజానీకంతో పాటు.. సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు. కామాంధుల చేతిలో బలైన దిశకు పోలీసులు సరైన న్యాయం చేశారని సినీ నటుడు బాలకృష్ణ, హీరోయిన్ ఛార్మీ, నటుడు ఉత్తేజ్‌ అన్నారు.

Similar News