దిశ హత్యకేసులో నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సీపీ సజ్జనార్ సోదరుడు మల్లికార్జున్ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. సజ్జనార్ నిబద్ధత కలిగిన పోలీసు అధికారి అని చెప్పారు.. న్యాయం కోసం పోరాడే వ్యక్తి అన్నారు.. నిందితుల ఎన్కౌంటర్తో దిశకు న్యాయం జరిగిందని చెప్పారు.. ఈ ఘటనతో మహిళల్లో మనో ధైర్యం పెరుగుతుందని సజ్జనార్ సోదరుడు తెలిపారు.