సచివాలయం వై జంక్షన్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.. జీఎన్రావు కమిటీని అడ్డుకునేందుకు రైతులు ప్రయత్నించడంతో గందరగోళం నెలకొంది.. ప్రొక్లయిన్ను రోడ్డుకు అడ్డంగా పెట్టారు.. కమిటీకి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు.. దీంతో సచివాలయానికి వెళ్లే దారిలో ట్రాఫిక్ స్తంభించింది.