కేసీఆర్ వల్లనే తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో జరిగిన పల్లె ప్రగతిలో ఆయన పాల్గొన్నారు. 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. 70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రజల్ని పీడించిందన్నారు. కాంగ్రెస్ హయాంలో అవినీతి రాజ్యమేలిందని ఆరోపించారు.