అమరావతి కోసం ఉద్దండరాయునిపాలెంలో యజ్ఞం

Update: 2020-01-18 06:00 GMT

రాజధానిగా అమరావతి కోసం.. శ్రీపాసుపథ సంపుటీకరణ మహా కాలభైరవ యజ్ఞాన్ని నిర్వహించారు. ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో.. శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి.. శాస్త్రోస్తంగా పూజా కార్యక్రమం చేపట్టారు. నేటి నుంచి ఈ నెల 26 వరకు ఈ యజ్ఞం జరుగుతుంది. అలాగే 29 గ్రామాల్లోని గ్రామ దేవతల ఆలయాల వద్ద హోమాలు నిర్వహిస్తామని శివస్వామి తెలిపారు.

Similar News