భారత మాత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

Update: 2020-01-19 01:54 GMT

భారత మాత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్ జలవిహార్‌లో సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ వేడుకలకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. 26న రిపబ్లిక్‌డే నాడు హైదరాబాద్‌లో జరిగే భారత్‌ మాత మహాహారతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలన్నారు కిషన్‌రెడ్డి. దేశ సమైక్యత జాతీయ భావం పెంపొందించేలా అందరూ పాల్గొనాలన్నారాయన.

Similar News