అమెరికాలో ఘనంగా గణతంత్రదినోత్సవ వేడుకలు

Update: 2020-01-27 19:24 GMT

భారత గణతంత్రదినోత్సవ సంబరాలను అమెరికాలో ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించుకున్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని అలెన్ టౌన్ లో ప్రవాస భారతీయులు అంతాకలిసి త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఇండియన్ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ లెహన్ టౌన్ వాలీ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు చాటే విధంగా వివిధ కార్యక్రమాలను చేపట్టి తమ దేశభక్తిని చాటుకున్నారు.

Similar News