మరోసారి నిర్భయ దోషుల 'ఉరి' వాయిదా

Update: 2020-03-02 19:31 GMT

మరోసారి నిర్భయ నిందితుల ఉరి అమలు వాయిదా పడింది. డెత్ వారెంట్ పై పాటియాలా హౌస్ కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఉరిశిక్షను నిలిపివేయాలని.. ఈ మేరకు పవన్ కుమార్ గుప్తా పిటిషన్ పై ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు.

Similar News