ఆంధ్ర - తమిళనాడు సరిహద్దుల్లో పోలీసుల పహారా

Update: 2020-03-23 17:26 GMT

ఏపీలో లాక్ డౌన్ నేపథ్యంలో ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో పహారా కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాహనాలను ఆంధ్ర సరిహద్దుల్లో అనుమతించడం లేదు. బస్సుల్లో ప్రయాణిస్తున్నవారిని కూడా కిందకు దించేస్తున్నారు. దీంతో పోలీసులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగుతున్నారు.

Similar News