కరోనా వ్యాప్తి కారణంగా JEE అడ్వాన్స్డ్ 2020 ను వాయిదా పడింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటి ఢిల్లీ ఈ నిర్ణయం తీసుకేసింది.. కరోనా కారణంగా 2020 ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాల్సిన పరీక్షలను కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్టు అధికారిక సైట్లో పేర్కొంది. అలాగే కొత్త తేదీలను jeeadv.ac.in లో కొద్దిరోజుల్లో విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. కాగా జాయింట్ అడ్మిన్స్ బోర్డ్ (జాబ్) 2020 మార్గదర్శకత్వంలో ఏడు జోనల్ కోఆర్డినేటింగ్ (జెడ్సి) ఐఐటిలు JEE అడ్వాన్స్డ్ 2020 పరీక్షను నిర్వహిస్తాయి.