తిరుపతిలో ఉపవాస దీక్ష చేపట్టిన భానుప్రకాశ్ రెడ్డి

Update: 2020-05-26 15:33 GMT

టీటీడీకి సమర్పించే భూములను విక్రయించకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలని.. బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 28న జరిగే పాలకమండలి సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలన్నారు. తిరుపతిలో ఉపవాస దీక్ష చేపట్టిన ఆయన.. టీటీడీ నిర్ణయాలను తీవ్రంగా తప్పుబట్టారు.

Similar News