సుప్రీంకోర్టు ఆదేశాలతో అయినా వైసీపీ ప్రభుత్వం తీరు మార్చుకోవాలన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్. SEC విషయంలోనూ కోర్టు ఆదేశాలను అమలుచేయకపోవడాన్ని తప్పుపట్టారు. ప్రజల జీవితాల్లో రంగులు నింపాల్సిన ప్రభుత్వం.. కార్యాలయాలకు రంగుల వేయాల్సిన అవసరం లేదన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో అయినా వైసీపీ ప్రభుత్వం తీరు మార్చుకోవాలన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్. SEC విషయంలోనూ కోర్టు ఆదేశాలను అమలుచేయకపోవడాన్ని తప్పుపట్టారు. ప్రజల జీవితాల్లో రంగులు నింపాల్సిన ప్రభుత్వం.. కార్యాలయాలకు రంగుల వేయాల్సిన అవసరం లేదన్నారు.