ఆ రెండు నగరాల్లో మళ్లీ లాక్‌డౌన్ పెట్టే అవకాశం లేదట

Update: 2020-06-16 08:26 GMT

ఢిల్లీ, ముంబైలలో కరోనా విజృంభణ తారాస్థాయికి చేరింది. ముంబైలో 59 వేల మంది వైరస్ బారిన పడ్డారు. 2 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో 41 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. 13 వందల మందికి పైగా మృతి చెందారు. ఐతే, ఈ రెండు నగరాల్లో మళ్లీ లాక్‌డౌన్ పెట్టే అవకాశం లేదని ప్రభుత్వాలు తెలిపాయి. కరోనా కట్టడికి మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు పేర్కొన్నాయి.

Similar News