ఢిల్లీలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది: నిఘావర్గాలు

Update: 2020-06-22 17:59 GMT

ఢిల్లీలో ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ప్రభుత్వాలు అప్రమ్తంగా ఉండాలని సూచించాయి. ఇప్పటికే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు భద్రతా చర్యలు చేట్టారు. సుమారు ఐదుగురు ఉగ్రవాదులు ఢిల్లీకి చేరుకున్నారని నిఘావర్గాలు తెలిపాయి. ఇంకా మరింత మంది వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తునారని సమాచారం అందించారు. అయితే, ఇప్పటికే చేరుకున్న వారంతా జమ్మూ కశ్మీర్ నుంచి ఓ ట్రక్ మీద వచ్చారని అన్నారు.

Similar News