బిగ్బీ అమితాబ్ బచ్చన్కి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. అమితాబ్తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్కి కూడా కరోనా పాజిటివ్ గా వచ్చింది. దీంతో అమితాబ్, అభిషేక్ బచ్చన్లు నానావతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వారు నివసించే జల్సా ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. బిల్డింగ్ బయట కంటైన్మెంట్ జోన్ అని బీఎంసీ అధికారులు.. నోటీసును అతికించారు. అనంతరం ఆ ప్రాంతాన్ని శానిటైజ్ చేశారు.
అమితాబ్ ఫ్యామిలీకి సంబంధించి జయా బచ్చన్, ఐశ్వర్యరాయ్, ఆరాధ్యలకి కరోనా టెస్టులు నిర్వహించారు. రిపోర్ట్లో వారికి నెగెటివ్ అని తేలింది. గత పదిరోజులుగా తనతో కాంటాక్ట్ అయిన వారిని కరోనా పరీక్షలు చేసుకోమని అమితాబ్ సూచించారు.