ఏపీలో కరోనా విజృంభణ.. కొత్తగా 7948

Update: 2020-07-28 19:06 GMT

ఏపీలో కరోనా మహమ్మారి భయంకరంగా విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో 7948 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,07,402కి చేరుకున్నాయి. కాగా.. ఇందులో 49,745 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మరో 56,509 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు కరోనా కాటుకి గురై 58 మంది చనిపోయారు. దీంతో మొత్తం కరోనా మరణాలు 1148కి చేరాయి.

Similar News