Nirmala Sitharaman : అమరావతిలో 12 బ్యాంకుల కార్యాలయాలకు ఒకేసారి శ్రీకారం

Update: 2025-09-29 09:15 GMT

అమరావతిలో కూటమి ప్రభుత్వం త్వరలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ఒకేరోజు ఒకేసారి 12 బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరుకానున్నారు. దీని వల్ల రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయని ప్రభుత్వం భావిస్తోంది.

Tags:    

Similar News