బుర్రిపాలెంలో దారుణ హత్య!

గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో దారుణ హత్య చోటు చేసుకుంది. తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన కృష్ణమూర్తి అనే వ్యక్తికి దారుణంగా హత్య చేశారు.

Update: 2020-12-20 07:12 GMT

గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో దారుణ హత్య చోటు చేసుకుంది. తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన కృష్ణమూర్తి అనే వ్యక్తికి దారుణంగా హత్య చేశారు. అక్కడికక్కడే కృష్ణమూర్తి మృతి చెందాడు. అన్నదమ్ముల మధ్య పొలం వివాదమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. అన్న కొడుకు మురళీ, కృష్ణమూర్తికి చంపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. గత కొంత కాలంగా మృతుడు కృష్ణమూర్తికి, అతని అన్నకు మధ్య 30 సెంట్ల పొలం వివాదం ఉన్నట్లుగా అక్కడి స్థానికులు చెబుతున్నారు.

Tags:    

Similar News