AP: తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్

ఒక్కరు వద్దు.. ముగ్గురు ముద్దు అంటున్న ప్రభుత్వాలు... ముగ్గురు కంటే ఆస్తి పన్ను మినహాయింపు... ఐవీఎఫ్ చేయించుకున్న వారికి ఖర్చులు భరిస్తాం;

Update: 2025-07-25 04:30 GMT

జనా­భా పరం­గా రెం­డో స్థా­నం­లో భా­ర­త్ గతే­డా­ది చై­నా­ను అధి­గ­మిం­చి మె­ు­ద­టి స్థా­నం­లో ని­లి­చిం­ది. ఇతర దే­శా­ల­తో పో­లి­స్తే జనా­భా పరం­గా మె­ు­ద­టి­స్థా­నం­లో ఉన్న­ప్ప­టి­కీ.. అభి­వృ­ద్ది పరం­గా వె­న­క­బ­డిం­ది. అయి­తే జనా­భా పరం­గా ప్ర­థమ స్థా­నం­లో ఉన్న­ప్ప­టి­కీ.. ఇంకా జనా­భా పెం­చే యో­చ­న­లో ఇం­డి­యా­లో­ని పలు రా­ష్ట్రా­లు యో­చి­స్తు­న్నా­యి. జనా­భా పరం­గా ఉత్త­రా­ది కంటే దక్షి­ణా­ది రా­ష్ట్రా­లు వె­న­క­బ­డి ఉం­డ­టం ప్ర­ధాన కా­ర­ణం. దీం­తో ని­యో­జ­క­వ­ర్గాల పు­న­ర్వి­భ­జన జరి­గి­తే ఉత్త­ర్‌­ప్ర­దే­శ్, బి­హా­ర్ వంటి రా­ష్ట్రా­లు ఎక్కువ పా­ర్ల­మెం­టు సీ­ట్లు దక్కిం­చు­కుం­టే.. తమి­ళ­నా­డు, ఆం­ధ్ర­ప్ర­దే­శ్, కేరళ వంటి దక్షి­ణా­ది రా­ష్ట్రా­లు సీ­ట్ల­ను నష్ట­పో­యే అవ­కా­శా­లు­న్నా­యి. అం­దు­వ­ల్లే జనా­భా­ను పెం­చేం­దు­కు ప్ర­భు­త్వా­లు ప్రో­త్స­హా­ల­ను అం­ది­స్తూ వి­విధ రా­యి­తీ­లు ఇచ్చే ఆలో­చ­న­లు చే­స్తు­న్నా­యి. తా­జా­గా ఏపీ ప్ర­భు­త్వం ఒక్క­రు వద్దు ము­గ్గు­రు ము­ద్దు సూ­త్రా­ని­కి ఒకే చె­బు­తోం­ది. ఒక­ప్పు­డు జనా­భా ని­యం­త్రణ చే­యా­ల­ని చె­ప్పిన ఏపీ సీఎం చం­ద్ర­బా­బే జనా­భా పెం­చా­ల­ని ప్రో­త్స­హి­స్తు­న్నా­రు. అం­తే­కా­కుం­డా ము­గ్గు­రు, నలు­గు­రు పి­ల్ల­ల­ను కంటే తగిన రా­యి­తీ­లు, బహు­మ­తు­లు ఇస్తా­మ­ని నూతన జం­ట­ల­కు చె­బు­తు­న్నా­రు. మరో­వై­పు తె­లం­గాణ ప్ర­భు­త్వం కూడా త్వ­ర­లో ఇలాం­టి ని­ర్ణ­యా­న్ని అమలు చే­య­బో­తోం­ద­నే వా­ర్త­లు వస్తు­న్నా­యి. జనాభా పెరుగుదలే అభివృద్ధిలో ఇప్పుడు కీలకంగా మారనుంది.

వారే నిజమైన దేశభక్తులు: సీఎం

ఎక్కువ మంది పి­ల్ల­ల­ను కన్న­వా­రే ని­జ­మైన దే­శ­భ­క్తు­లు అని సీఎం చం­ద్ర­బా­బు అన్నా­రు. ఈ మా­ట­ల­కు అను­గు­ణం­గా ప్ర­భు­త్వం అడు­గు­లు వే­స్తూ జనా­భా­ను పెం­చేం­దు­కు ప్ర­తి­పా­ద­న­ల­తో పా­ల­సీ­నీ సి­ద్దం చే­స్తోం­ది. ఇం­దు­లో ఒక­ప్పు­డు పి­ల్ల­లు ఎక్కువ ఉంటే స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల్లో అన­ర్హు­ల­ని చె­ప్పిన అం­శా­న్ని వె­న­క్కి తీ­సు­కు­ని ఇద్ద­రి కంటే ఎక్కువ ఉన్నా పోటీ చే­సేం­దు­కు అర్హు­ల­ను చే­య­ను­న్నా­రు. అం­తే­కా­కుం­డా ఐవీ­ఎ­ఫ్​ చి­కి­త్స ఖర్చు­ను భరిం­చి­ను­న్నా­రు. అం­తే­కా­కుం­డా ము­గ్గు­రు లేదా నలు­గు­రు పి­ల్ల­లు కలి­గిన వా­రి­కి ఆస్తి పన్ను మి­న­హా­యిం­చా­ల­ని చూ­స్త­తు­న్నా­రు. మూడో బి­డ్డ­ను కన్న తల్లు­ల­కు ప్రో­త్సా­హ­కం­గా రూ. 50 వేల చొ­ప్పున ఇవ్వా­ల­ని నా­లు­గో బి­డ్డ­కూ ఈ వి­ధా­నా­న్ని కొ­న­సా­గిం­చా­ల­ని ప్ర­భు­త్వం ఆలో­చి­స్తోం­ది. ప్ర­భు­త్వ, ప్రై­వే­టు కం­పె­నీ­ల్లో పని చేసే తల్లు­ల­కు వర్క్‌ ఫ్రం హోం సౌ­క­ర్యా­న్ని కల్పిం­చేం­దు­కు సి­ద్ధ­మ­వు­తోం­ది. ప్ర­భు­త్వ, ప్రై­వే­టు రం­గం­లో పని చేసే ఉద్యో­గి­ను­ల­కు మా­తృ­త్వ సె­ల­వు­ల­ను 6 నుం­చి 12 నె­ల­ల­కు పెం­చా­ల­ని యో­చి­స్తు­న్నా­రు. వి­విధ ఆఫీ­సు­ల్లో పని చేసే తల్లు­ల­కు అను­కూ­లం­గా ఉం­డేం­దు­కు పి­ల్లల కోసం 'క్రె­చ్‌­'­లు పె­ట్టా­ల­ని పి­ల్లల సం­ర­క్ష­ణ­కు సం­బం­ధిం­చి ట్రై­నిం­గ్ కా­ర్య­క్ర­మా­ల­ను స్కి­ల్‌ డె­వ­ల­ప్‌­మెం­ట్‌ ద్వా­రా చే­ప­ట్టా­ల­ని, ట్రై­నిం­గ్ పొం­దిన వా­రి­కి ప్ర­భు­త్వ, ప్రై­వే­ట్‌ సం­స్థ­ల్లో ఉపా­ధి కల్పిం­చా­ల­ని ప్ర­భు­త్వం చూ­స్తోం­ది.

Tags:    

Similar News